• రక్షణశాఖకు రూ. 1,47,354 కోట్లు *
  • పారామిలిటరీలో రెండు వేలమందికి అవకాశం *
  • న్యాయసేవలు అందించేందుకు ప్రత్యేక సంస్థ *
  • నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు *
  • లద్దాఖ్‌లో సౌర, పవన విద్యుత్‌ ప్లాంట్లకు రూ. 500 కోట్లు
  • మైనార్టీ సంక్షేమానికి రూ. 2,600 కోట్లు *
  • మహిళా రైతుల కోసం రూ. 100 కోట్లతో ప్రత్యేక పథకం *
  • విశిష్ట గుర్తింపు కార్డుల పథకానికి రూ. 1900 కోట్లు *
  • నందన్‌ నిలేకని ఆధ్వర్యంలో సాంకేతిక సలహా సంఘం *
  • రక్షణ రంగానికి రూ. 1,47,340 కోట్లు *
  • రెండు వేల మంది సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుళ్ల నియామకం *
  • స్వాస్థ్య బీమా యోజన ఎన్‌ఆర్‌ఈజీఏ లబ్ధిదారులకు వర్తింపు *
  • అసంఘటిత రంగ కార్మికుల ఫించన్ల కోసం రూ. 1000 కోట్లు *
  • సామాజిక వెనుకబడిన వర్గాలకు రూ. 4000 కోట్లు
  • గత డిసెంబర్‌ నాటికి ఉత్పాదక రంగంలో 18.5 శాతం వృద్ధి *
  • ప్రాథమిక విద్యకు నిధుల పెంపు *
  • ఎగుమతుల్లో వృద్ధి నమోదైంది *
  • కరవు, వాతావరణ మార్పులతో ఆహారధాన్యాల దిగుబడి తగ్గింది *
  • స్థానిక సంస్థల బలోపేతానికి ప్రత్యేక నిధులు *
  • జీఎస్‌టీ అమలుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. *
  • ఆహార భద్రత, గ్రామీణాభివృద్ధికి మరింత ప్రాధాన్యత *
  • ప్రత్యక్ష పన్నుల్లో నూతన విధానం అమలుకు నిర్ణయం *
  • సులభతరమైన పన్నుల విధానం తెచ్చేందుకు ప్రయత్నం *
  • పోషక ఆధారిత ఎరువుల విధానం ఏప్రిల్‌ నుంచి అమలు *
  • ఎరువులు సబ్సిడీని క్రమబద్ధీకరించడమే కొత్త విధాన లక్ష్యం *
  • పోషక ఆధారిత ఎరువుల విధానంలో రైతులకే నేరుగా సబ్సిడీ *
  • ఎఫ్‌డీఐ విధానాల ఏకీకృతం *
  • ఆర్థిక స్థిరత్వం, అభివృద్ధికి కౌన్సిల్‌ ఏర్పాటు *
  • మరిన్ని ప్రైవేటు బ్యాంకులకు ఆర్‌బీఐ అనుమతి *
  • ప్రత్యక్ష పన్ను కోడ్‌, జీఎస్‌టీలు 2011 ఆర్థిక సంవత్సరం నుంచి అమలు *
  • 2009-10 ఆర్థిక సంవత్సరంలో 209. బిలియన్‌ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు
  • రూ. 2 వేట కోట్లతో తూర్పుప్రాంతంలో రెండో హరిత విప్లవం *
  • 2009-10 లో సెజ్‌లలో ఎగుమతుల వృద్ధిరేటు 120 శాతం *
  • ప్రీషిప్‌మెంట్‌ రుణాలపై వడ్డీ రాయితీ రంగాల పొడిగింపు *
  • వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత *
  • మెట్టప్రాంతాల్లో వాటర్‌షెడ్‌ పథకాలకు ప్రాధాన్యత *
  • భూసార పరిరక్షణ, నీటియాజమాన్య నిర్వహణకు ప్రాధాన్యత *
  • పర్యావరణ అనుకూల వ్యవసాయానికి రూ. 200 కోట్లు *
  • వ్యవసాయ రుణాల చెల్లింపు వ్యవధి ఆర్నెల్లు పొడిగింపు *
  • వ్యవసాయ రుణాల లక్ష్యం రూ. 3 లక్షల 75 వేల కోట్లు *
  • వ్యవసాయ రుణాలకు గతేడాదికన్నా రూ. 50 వేల కోట్లు పెంపు *
  • ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల అభివృద్ధి *
  • ప్రైవేటు గిడ్డంగుల లీజు ఐదేళ్ల నుంచి ఏడేళ్లకు పెంపు *
  • ఆహారధాన్యాల నిల్వలకు ప్రైవేటు భాగస్వామ్యంతో గోదాములు *
  • మెట్టప్రాంతంలో నీటి సరఫరా కోసం రూ. 2,400 కోట్లు *
  • సగటున రోజుకు 20 కిలోమీటర్ల మేర కొత్త జాతీయ రహదారుల నిర్మాణం
  • గతేడాది విదేశీ ప్రత్యక్ష పెట్టబడులు 20.9 బిలియన్‌ డాలర్లు *
  • ఎఫ్‌డీఐ విధానాలు ఏకీకృతం *
  • విద్యుత్‌ రంగానికి రూ. 5,134 కోట్లు *
  • 2020 నాటికి 20 వేల మెగావాట్ల సౌరవిద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యం *
  • కోల్‌ రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటుకు యత్నాలు *
  • సాంప్రదాయేతర ఇంధన విద్యుత్‌కు వెయ్యి కోట్లు
  • జాతీయ విద్యుత్‌ విధానానికి రూ. 5,930 కోట్లు *
  • రహదారుల నిర్మాణానికి రూ. 19,894 కోట్లు *
  • రైల్వేల అభివృద్ధికి రూ. 16,752 కోట్లు *
  • ఢిల్లీ- ముంబయి పారిశ్రామిక కారిడార్‌ నిర్మాణానికి సిద్ధం *
  • ఐఐఎఫ్‌సీ ద్వారా 2011 మార్చినాటికి 20 వేల కోట్ల పెట్టుబడి రుణాలు *
  • గంగానది ప్రక్షాళనకు రూ. 500 కోట్లు *
  • పర్యావరణ హిత వ్యవసాయ పరిశోధనకు రూ. 200 కోట్లు *
  • తిరువూరు ఎగుమతుల ప్రాంతంలో కాలుష్య నివారణకు రూ. 200 కోట్లు *
  • గోవా బీచ్‌ల పరిరక్షణకు రూ. 200 కోట్లు *
  • కోల్‌ రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటుకు యత్నాలు *
  • రెండు వేల జనాభా కలిగిన ప్రతి గ్రామానికి బ్యాంకింగ్‌ సేవలు
  • 6-14 ఏళ్లలోపు పిల్లలకు నాణ్యమైన విద్య
  • ఆరోగ్య రంగానికి రూ. 22,300 కోట్లు *
  • గ్రామీణ, నగరాల్లో మౌలిక వసతులకు రూ. 1,73,552 కోట్లు
  • గ్రామీణ అభివృద్ధికి రూ. 66,100 కోట్లు *
  • గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ. 40,100 కోట్లు *
  • ఇందిరా ఆవాస్‌ యోజనకు రూ. 10 వేల కోట్లు *
  • మైదాన ప్రాంతాల్లో ఐఏవై యూనిట్‌ విలువ రూ. 45 వేలు *
  • కొండప్రాంతాల్లో ఐఏవై యూనిట్‌ విలువ రూ. 48 వేలు *
  • గోవా స్వర్ణ జయంతి జాతీయ రహదారికి రూ. 200 కోట్లు *
  • భారత్‌ నిర్మాణ్‌కు రూ. 48 వేల కోట్లు *
  • ఎస్‌జేఆర్‌వై కింద పట్టణాభివృద్ధికి రూ. 5,400 కోట్లు *
  • ఎస్‌జేఆర్‌వై కింద పట్టణ పేదరిక నిర్మూలనకు రూ. వెయ్యి కోట్లు *
  • ప్రభుత్వ రుణాలపై ఆర్నెల్లలో శ్వేతపత్రం *
  • ఆర్‌ఏవై కింద పట్టణ పేదల గృహనిర్మాణానికి రూ. 1270 కోట్లు *
  • మురికివాడల నిర్మూలనే భారత్‌ లక్ష్యం *
  • ఖాదీ సంస్కరణలకు ఏడీబీతో ఒప్పందం *
  • ప్రభుత్వ బ్యాంకులకు 2010-11లో రూ. 16,500 కోట్లు
  • 13% in roads allocation.very modest and barely exceeds inflation.
  • 25% allocation for rural development
  • 100 cr for financial incusion fund.
  • 22,300 cr for health ministry plan.
  • govt ready with food security bill to be presented
  • govt will implement a
  • allocation of rs22,300cr for education.
  • allocation for barat nirman at rs48000,cr.
  • export interest sops continue, will help in case of global slowdown.
  • coal regulatory authority to be set up
  • to set up national clean energy fund
  • additional funds to upgrade rrural and urban areas
  • process to be set up ganga clean up mission.
  • 1600 cr to baks for 8%
  • 46% of plan dedicated to infrastructure.
  • provided more than rs16,500 cr fo railways.
  • nod to more pvt banks.
  • 13% raise in road in road allocation.
  • PRE BUDGET ANALYSIS) బీమా రంగానికి అనుకూల ప్రతిపాదనలు వస్తే MAX, REL CAPITAL , SBI , ICICI కౌంటర్ లకు లాభదాయకం .
  • RETAIL రంగం స్టాకులు : PANTALOON RETAIL , TRENT, VISHAL RETAIL
  • ఉన్నత విద్య , రిటైల్ రంగాల లో ప్రభుత్వం, ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించే ఆస్కారం . STOCKS: EDUCOMP, NIIT ,EVERONN
  • వ్యవసాయరంగంలో ఉత్పాదకతను పెంచాలనీ, ఆహారం, ఎరువుల సబ్సిడీలకు సంబంధించి కూపన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని సర్వే సూచించింది